Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (10:21 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉదయం శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
అంతేకాకుండా ఏప్రిల్ 2 నుంచి 4 వరకు శ్రీవారి సాకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 4 వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.
 
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments