Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడిటేషన్ చేస్తున్నారా..? కడుపు ఖాళీగా ఉంచండి!

Webdunia
గురువారం, 8 జనవరి 2015 (18:26 IST)
మెడిటేషన్ చేస్తున్నారా.. అయితే కడుపు ఖాళీగా ఉంచుకోండి. కడుపు నిండుగా ఉన్నప్పుడు ధ్యానం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత ధ్యానం చేస్తే మగతతో నిద్ర వచ్చేస్తుంది. భోజనం లేదా విందు తర్వాత సుమారు రెండు గంటల విరామం ఇచ్చాకే ధ్యానం చేయాలి. 
 
అలాగే ధ్యానం చేయాలనుకుంటే తొలుత అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవాలి. దీనిని రోజు ప్రారంభ సమయాల్లో చేయటం మంచిది. ఈ సమయంలోనే నిశ్సబ్దం, ప్రశాంతత ఉంటాయి. 
 
అలాగే రోజులో ఈ సమయంలో తగినంత ఖాళీ లేని వారు అనేక మంది ఉన్నారు. అందువల్ల పనయ్యాక  సాయంత్రం లేదా నిద్రించే ముందు మెడిటేషన్ చేయవచ్చు. కానీ ప్రతి రోజు ఒకే సమయంలో చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

Show comments