Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్ల ముక్కలను చెక్కెర లేదా తేనెతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

అన్నంలోకి పాలు, అటుకుల్లోకి పాలు, పళ్ల ముక్కల్లోకి పాలు.. ఇలా ఎన్నెన్నో ఆహార పదార్థాలతో పాలును కలుపుకుని తాగుతుంటాం. ఐతే కొన్ని పదార్థాలను పాలలో కలుపుకుని తాగకుండా పాలను మాత్రమే తాగితే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (19:25 IST)
అన్నంలోకి పాలు, అటుకుల్లోకి పాలు, పళ్ల ముక్కల్లోకి పాలు.. ఇలా ఎన్నెన్నో ఆహార పదార్థాలతో పాలును కలుపుకుని తాగుతుంటాం. ఐతే కొన్ని పదార్థాలను పాలలో కలుపుకుని తాగకుండా పాలను మాత్రమే తాగితే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
 
పిండి పదార్థాలు, ప్రోటీన్లు కలిపి తీసుకోవడం కూడా సరికాదు. ఈ రెండూ కలిపి తింటే కడుపులో ఆమ్లాలు ఎక్కువవుతాయి. దుంపకూరను- మాంసాహారంతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. 
 
పండ్ల ముక్కలను చెక్కెర లేదా తేనెతో కలిపి తినడం చేస్తుంటారు కొందరు. ఐతే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకొందరు సలాడ్లలో ఉప్పు కలుపుకుని తింటారు. అది కూడా అనారోగ్యమే. మరికొందరు పుల్లగా వుండే పళ్లను, తీయటి పళ్లను కలిపి తింటారు. ఇది ఆరోగ్యానికి మేలు చేసేది కాదు. 
 
హెల్దీ డైట్ అంటూ కొందరు కూరగాయల ముక్కలు, పళ్ల ముక్కలు కలిపి తినేస్తుంటారు. ఇది కూడా తప్పే. పండ్లు తిన్న తర్వాత నాలుగైదు గంటలు ఆగి కూరగాయల ముక్కలు తీసుకోవచ్చు. భోజనం తర్వాత పళ్లను తీసుకోవడం కొందరు చేస్తుంటారు. ఇలా చేయకూడదు. భోజనానికి రెండు గంటల ముందు మితంగా ఏమయినా పళ్లను తినవచ్చు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments