Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామ పండును ఎవరు తినకూడదు?

Webdunia
బుధవారం, 19 జులై 2023 (17:22 IST)
జామ పండు. జామకాయల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. గుండె బలహీనంగా ఉన్నవారు, క్షయవ్యాధితో బాధపడేవారు, బహిస్టు నొప్పులు అధికంగా ఉన్నవారు జామ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఐతే జామకాయలు మోతాదుకి మించి తీసుకుంటే సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. జామకాయలో విటమిన్ సి, ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉండటం వల్ల జామను మోతాదుకి మించి తింటే కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామపండ్లు ఉత్తమమైన పండ్లలో ఒకటిగా చెప్పబడినప్పటికీ, మోతాదుకి మించి తింటే రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. జామపండును రాత్రిపూట తినకూడదు, ఎందుకంటే ఇది జలుబు- దగ్గుకు కారణమవుతుంది. ఇప్పటికే పంటి నొప్పితో బాధపడుతున్నట్లయితే, ఈ పండును తినకుండా వుండటం మంచిది.
 
బాగా మగ్గిపోయిన జామపండును తింటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. కనుక అలాంటి వాటిని తినకపోవడమే మంచిది. మరీ పచ్చిగా ఉన్న జామకాయల్లో పాస్పారిక్, ఆక్సాలిక్ వంటి ఆమ్లాలు ఉంటాయి, వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. ఎక్కువగా గింజలు ఉన్న జామపళ్లను తింటే అపెండిసైటిస్(24 గంటల జబ్బు) వచ్చే ప్రమాదం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments