Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల ద్రాక్ష పళ్లతో ఊబకాయం దూరం

నీటి శాతం అధికంగా ఉండే తెల్ల ద్రాక్ష పండ్లును రోజూ తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీ సమస్యను తగ్గించడంలో ఈ ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తాయని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఊబకాయం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వల్ల కలిగే సమస్య

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (15:13 IST)
నీటి శాతం అధికంగా ఉండే తెల్ల ద్రాక్ష పండ్లును రోజూ తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీ సమస్యను తగ్గించడంలో ఈ ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తాయని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఊబకాయం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వల్ల కలిగే సమస్యలను తగ్గించడంలోనూ ద్రాక్ష పండ్లు దివ్యౌషధంగా పని చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 
 
శరీరంలోని కొవ్వును కరిగించడంలోను ద్రాక్ష కీలకపాత్రను పోషిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. జీవక్రియలు సాఫీగా సాగేందుకు ఇవి దోహదం చేస్తాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించే శక్తి కూడా ద్రాక్ష పండ్లకు ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి వచ్చిన రోజున... కొన్ని ద్రాక్ష పండ్లను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments