Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పండ్లను కలిపి ఒకేసారి తినరాదు, ఏంటవి?

Webdunia
బుధవారం, 17 మే 2023 (21:58 IST)
కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల, కొన్ని పండ్లను ఇతర వాటితో తినకూడదు. అవేమిటో తెలుసుకుందాము.
క్యారెట్, నారింజలను కలిపి తినడం మంచిది కాదు, ఈ రెండింటిని కలిపి తింటే గుండెల్లో మంట, మూత్రపిండాలు దెబ్బతింటాయని చెపుతారు. బొప్పాయి, నిమ్మకాయ రెండూ కలిపి తింటే రక్తహీనత- హిమోగ్లోబిన్ అసమతుల్యతకు కారణమవుతాయి. ఇవి పిల్లలకు అత్యంత ప్రమాదకరమైనది.
 
పాలు, నారింజ రెండింటినీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు చాలా కష్టంగా ఉంటుంది, ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అరటికాయ, జామకాయ కలిపి తినడం వల్ల అసిడోసిస్, వికారం, గ్యాస్ ఏర్పడటం, నిరంతర తలనొప్పి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పండ్లు, కూరగాయలను ఎప్పుడూ కలపకూడదు. పండ్లలో ఎక్కువ చక్కెర ఉంటుంది కనుక జీర్ణం కావడం కష్టం.
 
పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే సమ్మేళనం పాలతో కలిపి తింటే కడుపులో గ్యాస్, వికారం, ఇన్ఫెక్షన్లు, తలనొప్పి వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. అరటి, పుడ్డింగ్ కలయిక జీర్ణం చేయడం కష్టం. శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది పిల్లలకు ప్రమాదకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments