Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
కరోనా
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
కరోనా
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (00:03 IST)
మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.
జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష, ఖర్జూరం, వాల్నట్లు, ఎండుద్రాక్ష, క్రాన్బెర్రీస్, నట్స్ మొదలైన వాటిని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్లో కలుపుకుని తింటారు.
మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్తో రోజు ప్రారంభించడం వల్ల రోజంతా ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేస్తుంది.
మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ను ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి.
కడుపు నిండినప్పుడు, ఆకలి తక్కువగా ఉంటుంది, అంటే బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది.
బలహీనత దూరమవుతుంది. వీటితో బలం పొందుతారు.
మిక్స్ డ్రై ఫ్రూట్స్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మెదడుకి మేతలా ఇది మారుతుంది. జ్ఞాపకశక్తి పదునుగా మారుతుంది.
శరీరంలోని అన్ని భాగాలు ప్రయోజనం పొందుతాయి.
మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ మంచి మొత్తంలో డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్ మరియు న్యూట్రీషియన్స్ని అందిస్తాయి.
నానబెట్టిన మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
గరం మసాలా దినుసులు చేసే మేలు ఏమిటో తెలుసా?
రాజ్మా ఆరోగ్యానికి చేసే మేలు ఎంత?
మొలకెత్తిన గింజలు తింటే?
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్: ఎలాంటి అల్పాహారం తీసుకోవాలి?
అవకాడో పండు ఉపయోగాలు తెలుసా?
అన్నీ చూడండి
తాాజా వార్తలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..
బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్
విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..
కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్
అన్నీ చూడండి
టాలీవుడ్ లేటెస్ట్
రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్
విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం
ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...
డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?
ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్
తర్వాతి కథనం
కోల్డ్ కాఫీ తాగుతున్నారా?
Show comments