వేసవిలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (00:23 IST)
మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. 

 
వేసవిలో బయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ ధరించాలి. వీటి వల్ల వేడి మన దరిచేరదు. ఖర్భుజాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన నీటి శాతం అందుతుంది. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్లు ఎక్కువగా శరీరానికి అందుతాయి. కూల్ డ్రింక్స్ కన్నా కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.

 
ఆహార పదార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి. వేసవికాలంలో బయటకి వెళ్ళేటపుడు ఖచ్చితంగా నీళ్ల సీసాను వెంట తీసుకెళ్లాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

తర్వాతి కథనం
Show comments