Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేస్తున్నారా?

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (17:32 IST)
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే భోజనం చేసిన తర్వాత ఇలా చేయకూడదు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కొన్నింటిని తినకుండా వుంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం సమస్యలను నియంత్రించుకోవచ్చు.
 
భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు. ఇలా తింటే పొట్ట బాగా పెరుగుతుంది.
 
అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. అలా చేస్తే తేయాకులో వుండే ఆమ్లాలు ఆహారంలో వుండే మాంసకృత్తును శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.
 
తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి, జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
 
భోజనం అయ్యాక పది నిమిషాలు పాటు నడిస్తే మంచిదంటారు. కానీ అలా నడవడం వల్ల పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థ విఫలమవుతుంది. తిన్న వెంటనే కాకుండా, పది నిమిషాల తర్వాత నడిస్తే మంచిది.
 
అన్నింటికంటే ముఖ్యంగా తినగానే నిద్రపోకూడదు. అలా నిద్రపోతే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments