జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

ఠాగూర్
బుధవారం, 22 జనవరి 2025 (11:36 IST)
జీవనశైలిలో మార్పులు కారణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది గుండెపోటు బారినపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల రోగులు రోజురోజుకు అధికమవుతున్నారు. దీనికి కారణం ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులే అని చెప్పుకోవచ్చు. అలాగే జనాలు శారీరక శ్రమ చేస్తూ.. ఎక్కువగా మానసికంగా వర్క్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రోజుల్లో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే హార్ట్ పేషెంట్లు సులభమమైన ఆహారప్రణాళికను ఫాలో అవ్వాలని తాజాగా నిపుణులు చెబుతున్నారు. 
 
ఏలాగో ఇప్పుడు చూద్దాం.. 
ప్రతిరోజూ ఉదయం లేవగానే వన్ గ్లాస్ నిమ్మకాయ రసం లేదా ఉసిరికాయ జ్యూస్ తాగాలి. లేకపోతే అత్తి పండ్లు, ఎండు ద్రాక్ష తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీలైతే నైట్ బాదం పప్పులు నానబెట్టి మార్నింగ్ తినండని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఉదయం పూట 30 నిమిషాల పాటు వ్యాయామం, యోగా, కూడా చేస్తే హార్ట్ పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
 
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments