వేసవి స్పెషల్ ఫ్రూట్, ఈత పండు తింటే ఏం జరుగుతుంది?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (22:49 IST)
సీజన్లను అనుసరించి ప్రకృతి మనకు ఎన్నో పండ్లను ఇస్తూంటుంది. వాటిని తింటేనే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వుంటుంది. వేసవి రాగానే పుచ్చకాయలు, తాటి ముంజలు, మామిడి కాయలు, సపోటా ఇలా అనేక రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి. ఈత చెట్ల నుంచి కాసే ఈతకాయలు కూడా మార్కెట్లో కనబడుతుంటాయి. ఈ ఈత కాయలు తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. 
 
ఉపయోగాలు
1. ఈత చెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
2. ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.
3. ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు.
4. ఈత పండులో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి.
5. ప్రతి 100 గ్రాములకు పిండిపదార్థాలు 65 గ్రాములుంటాయి.
6. చక్కెరలు 53 గ్రాములుంటే పీచుపదార్థాలు 6 గ్రాములుంటాయి.
7. కొవ్వు పదార్థాలు 0.4 గ్రాములుంటే మాంసకృత్తులు 2.5 గ్రాములుంటాయి. 
8. నీరు 21 గ్రాములంటే విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములుంటుంది. కనుక ఈతపండ్లను తిని ఆరోగ్యంగా వుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments