Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి స్పెషల్ ఫ్రూట్, ఈత పండు తింటే ఏం జరుగుతుంది?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (22:49 IST)
సీజన్లను అనుసరించి ప్రకృతి మనకు ఎన్నో పండ్లను ఇస్తూంటుంది. వాటిని తింటేనే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వుంటుంది. వేసవి రాగానే పుచ్చకాయలు, తాటి ముంజలు, మామిడి కాయలు, సపోటా ఇలా అనేక రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి. ఈత చెట్ల నుంచి కాసే ఈతకాయలు కూడా మార్కెట్లో కనబడుతుంటాయి. ఈ ఈత కాయలు తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. 
 
ఉపయోగాలు
1. ఈత చెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
2. ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.
3. ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు.
4. ఈత పండులో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి.
5. ప్రతి 100 గ్రాములకు పిండిపదార్థాలు 65 గ్రాములుంటాయి.
6. చక్కెరలు 53 గ్రాములుంటే పీచుపదార్థాలు 6 గ్రాములుంటాయి.
7. కొవ్వు పదార్థాలు 0.4 గ్రాములుంటే మాంసకృత్తులు 2.5 గ్రాములుంటాయి. 
8. నీరు 21 గ్రాములంటే విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములుంటుంది. కనుక ఈతపండ్లను తిని ఆరోగ్యంగా వుందాం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments