Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి స్పెషల్ ఫ్రూట్, ఈత పండు తింటే ఏం జరుగుతుంది?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (22:49 IST)
సీజన్లను అనుసరించి ప్రకృతి మనకు ఎన్నో పండ్లను ఇస్తూంటుంది. వాటిని తింటేనే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వుంటుంది. వేసవి రాగానే పుచ్చకాయలు, తాటి ముంజలు, మామిడి కాయలు, సపోటా ఇలా అనేక రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి. ఈత చెట్ల నుంచి కాసే ఈతకాయలు కూడా మార్కెట్లో కనబడుతుంటాయి. ఈ ఈత కాయలు తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. 
 
ఉపయోగాలు
1. ఈత చెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
2. ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.
3. ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు.
4. ఈత పండులో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి.
5. ప్రతి 100 గ్రాములకు పిండిపదార్థాలు 65 గ్రాములుంటాయి.
6. చక్కెరలు 53 గ్రాములుంటే పీచుపదార్థాలు 6 గ్రాములుంటాయి.
7. కొవ్వు పదార్థాలు 0.4 గ్రాములుంటే మాంసకృత్తులు 2.5 గ్రాములుంటాయి. 
8. నీరు 21 గ్రాములంటే విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములుంటుంది. కనుక ఈతపండ్లను తిని ఆరోగ్యంగా వుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments