Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చమట విపరీతం... ఒళ్లు పేలినప్పుడు ఏం చేయాలి...?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (19:55 IST)
వేసవిలో చర్మం పేలడం సహజంగా జరుగుతుంటుంది. సన్నని, ఎర్రని పొక్కులు చర్మంపై కనిపిస్తాయి. వీటి కారణంగా మంట, దురద విపరీతంగా ఉంటుంది. గోకితే ఇబ్బంది మరీ పెరుగుతుంది. అటువంటి ఇబ్బంది నుండి బయటపడాలంటే ఈ క్రింది చిట్కాలు పాటించాలి.
 
కలబంద గుజ్జును పేలిన చోట రాసుకుని కొద్దిసేపు ఆగిన తర్వాత స్నానం చేయాలి. 
 
చందనం, అత్తరు కలిపి ఒక ముద్దలా చేసి దానిని పేలినచోట పలుచని పొరగా రాసుకోవాలి. 
 
అదేవిధంగా పేలపిండి, నీటిని కలిపి చేసిన ముద్దను పేలిన చర్మంపై రాసుకుని అది ఎండిపోయిన తర్వాత స్నానం చేయాలి. 
 
ఇంకా శరీరాన్ని చల్లబరిచే షర్బత్ లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకుంటే ఒళ్లు పేలదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా తప్పించుకుందంటే?

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments