Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చమట విపరీతం... ఒళ్లు పేలినప్పుడు ఏం చేయాలి...?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (19:55 IST)
వేసవిలో చర్మం పేలడం సహజంగా జరుగుతుంటుంది. సన్నని, ఎర్రని పొక్కులు చర్మంపై కనిపిస్తాయి. వీటి కారణంగా మంట, దురద విపరీతంగా ఉంటుంది. గోకితే ఇబ్బంది మరీ పెరుగుతుంది. అటువంటి ఇబ్బంది నుండి బయటపడాలంటే ఈ క్రింది చిట్కాలు పాటించాలి.
 
కలబంద గుజ్జును పేలిన చోట రాసుకుని కొద్దిసేపు ఆగిన తర్వాత స్నానం చేయాలి. 
 
చందనం, అత్తరు కలిపి ఒక ముద్దలా చేసి దానిని పేలినచోట పలుచని పొరగా రాసుకోవాలి. 
 
అదేవిధంగా పేలపిండి, నీటిని కలిపి చేసిన ముద్దను పేలిన చర్మంపై రాసుకుని అది ఎండిపోయిన తర్వాత స్నానం చేయాలి. 
 
ఇంకా శరీరాన్ని చల్లబరిచే షర్బత్ లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకుంటే ఒళ్లు పేలదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాభర్తలు పడక గదిలో ఏకాంతంగా ఉన్నపుడు వీడియో తీసి వివాహితకు పంపారు..

వరుసగా కూర్చుని విందు భోజనం ఆరగిస్తున్న వానరాలు (video)

Parliament: చెట్టెక్కి గోడదూకి పార్లమెంట్‌ ఆవరణలోకి వచ్చిన వ్యక్తి అరెస్ట్

రైలు ప్రయాణికులకు అలెర్ట్ : 25 నుంచి అమలు

Telangana: పబ్జీ ఆడనివ్వలేదని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

తర్వాతి కథనం
Show comments