Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందాలంటే...

Webdunia
బుధవారం, 4 జూన్ 2014 (15:12 IST)
* ప్రస్తుతం వేసవి కాలంలో విపరీతమైన వేడి పుట్టుకొచ్చేస్తుంటుంది. దీంతో అలసట, దప్పిక, చికాకు తదితరాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో పుదినా ఆకుల పొడి ఒక చెంచా, అరచెంచా యాలకుల పొడిని ఓ గ్లాసు నీటిలో కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
* పుదినా ఆకులను ఎండబెట్టి పొడితో దంతాలను శుభ్రం చేస్తే నోటి దుర్వాసన మటుమాయమౌతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
* ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఒక చెంచా పుదీనా రసాన్ని ఓ కప్పు నీటిలో కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments