Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండకు ఎండు ఖర్జూరాలు.. నీటిలో నానబెట్టి తెల్లవారు లేవగానే?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (19:43 IST)
వేసవి తాపం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అందుకే వేడి వేడిగా ఆహారం తీసుకోవడం మానేసి.. పోషకాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్లకు తప్పని సరిగా బార్లీ లేదా రాగి జావ ఇవ్వాలి. వీలైతే మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు. ఉదయాన్నే ఈ జావ తాగితే వేసవి తాపం నుంచి తేలిగ్గా బయట పడతారు.
 
* నాలుగు ఎండు ఖర్జూరాలు తీసుకొని, వాటిని రాత్రి పూట నానపెట్టండి. తెల్లారు లేవగానే ఆ నీళ్లలో కాస్త తేనె, వీలయితే కాస్త నిమ్మకాయ రసం కలుపుకొని తాగాలి. 
 
* సాయంత్రం ఆరు దాటినా భానుడు ప్రతాపం చూపుతూనే ఉంటాడు. అందుకే పిల్లల్ని సాయంత్రం ఇంట్లో ఆడే ఆటలు ఆడించండి. రాత్రి చల్లబడ్డాక పిల్లలందరినీ పోగుచేసి, అవుట్‌డోర్ గేమ్స్ ఆడిస్తే వాళ్లకు ఎండ బాధ తప్పుతుంది.
 
* బిగుతుగా ఉన్న బట్టల్ని పక్కనబెట్టి చక్కగా కాటన్ బట్టలు వేసుకోండి. సాధ్యమైనంత వదులుగా ఉండే దుస్తులు వేసుకుంటే చమట నుంచి బయటపడతారు.
 
* పెరుగు, మజ్జిగతో చేసుకునే వంటల్ని తీసుకోవాలి. కాఫీలు, టీలకు గుడ్‌బై చెప్పి చక్కగా పెరుగు చట్నీలు, మజ్జిగచారులు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం
Show comments