Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండకు ఎండు ఖర్జూరాలు.. నీటిలో నానబెట్టి తెల్లవారు లేవగానే?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (19:43 IST)
వేసవి తాపం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అందుకే వేడి వేడిగా ఆహారం తీసుకోవడం మానేసి.. పోషకాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్లకు తప్పని సరిగా బార్లీ లేదా రాగి జావ ఇవ్వాలి. వీలైతే మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు. ఉదయాన్నే ఈ జావ తాగితే వేసవి తాపం నుంచి తేలిగ్గా బయట పడతారు.
 
* నాలుగు ఎండు ఖర్జూరాలు తీసుకొని, వాటిని రాత్రి పూట నానపెట్టండి. తెల్లారు లేవగానే ఆ నీళ్లలో కాస్త తేనె, వీలయితే కాస్త నిమ్మకాయ రసం కలుపుకొని తాగాలి. 
 
* సాయంత్రం ఆరు దాటినా భానుడు ప్రతాపం చూపుతూనే ఉంటాడు. అందుకే పిల్లల్ని సాయంత్రం ఇంట్లో ఆడే ఆటలు ఆడించండి. రాత్రి చల్లబడ్డాక పిల్లలందరినీ పోగుచేసి, అవుట్‌డోర్ గేమ్స్ ఆడిస్తే వాళ్లకు ఎండ బాధ తప్పుతుంది.
 
* బిగుతుగా ఉన్న బట్టల్ని పక్కనబెట్టి చక్కగా కాటన్ బట్టలు వేసుకోండి. సాధ్యమైనంత వదులుగా ఉండే దుస్తులు వేసుకుంటే చమట నుంచి బయటపడతారు.
 
* పెరుగు, మజ్జిగతో చేసుకునే వంటల్ని తీసుకోవాలి. కాఫీలు, టీలకు గుడ్‌బై చెప్పి చక్కగా పెరుగు చట్నీలు, మజ్జిగచారులు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments