Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండకు ఎండు ఖర్జూరాలు.. నీటిలో నానబెట్టి తెల్లవారు లేవగానే?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (19:43 IST)
వేసవి తాపం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అందుకే వేడి వేడిగా ఆహారం తీసుకోవడం మానేసి.. పోషకాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్లకు తప్పని సరిగా బార్లీ లేదా రాగి జావ ఇవ్వాలి. వీలైతే మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు. ఉదయాన్నే ఈ జావ తాగితే వేసవి తాపం నుంచి తేలిగ్గా బయట పడతారు.
 
* నాలుగు ఎండు ఖర్జూరాలు తీసుకొని, వాటిని రాత్రి పూట నానపెట్టండి. తెల్లారు లేవగానే ఆ నీళ్లలో కాస్త తేనె, వీలయితే కాస్త నిమ్మకాయ రసం కలుపుకొని తాగాలి. 
 
* సాయంత్రం ఆరు దాటినా భానుడు ప్రతాపం చూపుతూనే ఉంటాడు. అందుకే పిల్లల్ని సాయంత్రం ఇంట్లో ఆడే ఆటలు ఆడించండి. రాత్రి చల్లబడ్డాక పిల్లలందరినీ పోగుచేసి, అవుట్‌డోర్ గేమ్స్ ఆడిస్తే వాళ్లకు ఎండ బాధ తప్పుతుంది.
 
* బిగుతుగా ఉన్న బట్టల్ని పక్కనబెట్టి చక్కగా కాటన్ బట్టలు వేసుకోండి. సాధ్యమైనంత వదులుగా ఉండే దుస్తులు వేసుకుంటే చమట నుంచి బయటపడతారు.
 
* పెరుగు, మజ్జిగతో చేసుకునే వంటల్ని తీసుకోవాలి. కాఫీలు, టీలకు గుడ్‌బై చెప్పి చక్కగా పెరుగు చట్నీలు, మజ్జిగచారులు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments