Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం కడిగిన నీళ్ళతో ఎన్ని లాభాలో తెలుసా?

చాలా మంది బియ్యం కడిగిన నీళ్ళలో పారబోస్తుంటారు. మరికొందరు అయితే, పశువులకు తాపిస్తుంటారు. నిజానికి ఈ బియ్యం కడిగిన నీళ్ళతో అనేక లాభాలు ఉన్నట్టు గృహవైద్యులు చెపుతున్నారు. అలాంటి లాభాలేంటో ఓసారి పరిశీలిద

Webdunia
సోమవారం, 18 జులై 2016 (13:55 IST)
చాలా మంది బియ్యం కడిగిన నీళ్ళలో పారబోస్తుంటారు. మరికొందరు అయితే, పశువులకు తాపిస్తుంటారు. నిజానికి ఈ బియ్యం కడిగిన నీళ్ళతో అనేక లాభాలు ఉన్నట్టు గృహవైద్యులు చెపుతున్నారు. అలాంటి లాభాలేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలతో పాటు... ముఖారవిందాన్ని కూడా పెంచుతుందట. అయితే, ఈ నీటిని నేరుగా ముఖాన్ని కడుక్కోవడం కంటే.. ఒక టిష్యూ పేపర్‌ను నీటిలో ముంచి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖ చర్మ తాజాగా మృదువుగా మారుతుందట. ఈ నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా, జట్టుకు కూడా అదనపు సౌదర్యాన్ని అందిస్తాయట. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments