Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారేడు ఆకులతో మొలలు సమస్య తగ్గుతుంది, ఏం చేయాలంటే?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (22:54 IST)
ప్రకృతి మనకు ఎన్నో సహజసిద్ధమైన ఔషధ గుణాలున్న వృక్షాలను, మొక్కలను ఇచ్చింది. అలాంటి వాటిలో కొన్ని మొక్కలు, వాటి ఔషధ విలువలు గురించి తెలుసుకుందాం.
 
మారేడు ఆకులతో మొలల సమస్య తగ్గుతుంది. ప్రతిరోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగుతూ వుండాలి. మారేడు కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలి. ఇలా చేస్తుంటే క్రమంగా మొలలు తగ్గుతాయి.
 
అలాగే ఉమ్మెత్త ఆకుకి మానసిక రోగాలను హరించే గుణం వుంది. కనుక ఈ  ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేస్తుంటే మానసిక రుగ్మతలు తొలగుతాయి.
 
ఉత్తరేణి ఆకులకు దంతవ్యాధులను నయం చేసే శక్తి వుంది. అందువల్ల ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు తగ్గిపోతాయి.
 
తులసి ఆకులు గురించి చాలామందికి తెలుసు. ఇవి దగ్గు, వాంతులను నయం చేస్తాయి. తులసిని సర్వ రోగనివారిణిగా చెపుతుంటారు. ఈ ఆకులను రోజు నాలుగైదు తింటే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

తర్వాతి కథనం
Show comments