Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారేడు ఆకులతో మొలలు సమస్య తగ్గుతుంది, ఏం చేయాలంటే?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (22:54 IST)
ప్రకృతి మనకు ఎన్నో సహజసిద్ధమైన ఔషధ గుణాలున్న వృక్షాలను, మొక్కలను ఇచ్చింది. అలాంటి వాటిలో కొన్ని మొక్కలు, వాటి ఔషధ విలువలు గురించి తెలుసుకుందాం.
 
మారేడు ఆకులతో మొలల సమస్య తగ్గుతుంది. ప్రతిరోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగుతూ వుండాలి. మారేడు కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలి. ఇలా చేస్తుంటే క్రమంగా మొలలు తగ్గుతాయి.
 
అలాగే ఉమ్మెత్త ఆకుకి మానసిక రోగాలను హరించే గుణం వుంది. కనుక ఈ  ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేస్తుంటే మానసిక రుగ్మతలు తొలగుతాయి.
 
ఉత్తరేణి ఆకులకు దంతవ్యాధులను నయం చేసే శక్తి వుంది. అందువల్ల ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు తగ్గిపోతాయి.
 
తులసి ఆకులు గురించి చాలామందికి తెలుసు. ఇవి దగ్గు, వాంతులను నయం చేస్తాయి. తులసిని సర్వ రోగనివారిణిగా చెపుతుంటారు. ఈ ఆకులను రోజు నాలుగైదు తింటే మంచిది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments