Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు 2 గంటల కంటే ఎక్కువ సమయం నెట్‌లో గడుపుతున్నారా.. అయితే జాగ్రత్త

Webdunia
శుక్రవారం, 24 జులై 2015 (19:09 IST)
ఇంట్లో పిల్లలు రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఇంటర్‌నెట్‌లో గడుపుతున్నారా.. అయితే ప్రమాదమేనని తాజా అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇటీవల కాలంలో చదువుకునే పిల్లలు ప్రతిరోజు ఎక్కువ సమయం ప్రముఖ సామాజిక మాద్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సైట్‌లలోనే గడుపుతున్నారు. సదరు పిల్లలకు మానశిక రుగ్మతలు ఏర్పడే ప్రమాదం ఉందని, వారికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అధికంగా ఉంటున్నట్టు అధ్యయనం ద్వారా వెల్లడైంది.
 
కెనడాకు చెందిన పరిశోధకులు తాజాగా చేసిన అధ్యయనంలో తేలింది. ఏడేళ్ల వయస్సు నుంచి 12 ఏళ్ల వయస్సు వరకు ఉన్న సుమారు 25 శాతం మంది పిల్లలు ఒక రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నట్టు తెలిసింది. ఈ విధంగా ఎక్కువ సమయం వెబ్‌సైట్‌లలో గడపడే వారికి ప్రమాదం పొంచి ఉండడంతో సదరు సామాజిక మాధ్యమాల వెబ్‌సైట్ పిల్లలకు అవగాహన కలిగించే రీతిలో చిట్కాలను ప్రచురించడం మంచిదని అధ్యయనకారులు తెలుపుతున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments