Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతాలకు బలాన్నిచే ఎండుద్రాక్ష తినండి.. కంటిని కాపాడుకోండి..!

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (13:10 IST)
ఎండుద్రాక్ష కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు 15 ఎండు ద్రాక్షలను తినాలి. చర్మం ముడతలు పడడాన్ని ఎండుద్రాక్షలు అడ్డుకుంటాయని నిపుణులు అంటున్నారు. 
 
అలాగే నట్స్‌లో ఒకటైన జీడిపప్పులను రోజుకు నాలుగైదు తింటే బరువు తగ్గొచ్చు. అయితే మితంగా తీసుకోకపోతే కష్టమే. ఎండ ప్రభావంతో పాలిపోయిన చర్మాన్ని జీడిపప్పు ఆయిల్ సరిచేస్తుంది. కాలి పగుళ్లను కూడా తగ్గించగలదు. వీటిలో ఉండే విటమిన్ ఈ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, హై బీపీలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే, మైగ్రెయిన్ నొప్పితో బాధపడే వారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
ఇక బాదం పప్పు ఫేస్ ఫ్యాక్‌కు బాగా పనికొస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, పీచు సమృద్ధిగా ఉంటాయి. మొటిమల నివారణకు ఉపయోగకారిగా ఉంటాయి. బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది ముఖం చర్మంలోని మృతకణాలు తొలగిపోవడంతో.. ముఖానికి కాంతి చేకూరుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments