Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేప వేర్ల కషాయాన్ని పుక్కిలిస్తే...?

తిన్న ఆహారం దంతాల మధ్య చిక్కుకుపోవడం వల్ల ఆ ప్రదేశంలో క్రిములు చేరుతాయి. దీనివల్ల చిగుళ్లవాపు, నోటి దుర్వాసన వస్తుంటాయి. అందువల్ల మెరుగైన దంతాల కోసం ఇలా చేయాలి. * తుమ్మ చెక్క కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి నూనె మిగిలేవరకూ కాచి చల్లార్చాలి. ఆ తర్వాత

Webdunia
గురువారం, 18 మే 2017 (21:20 IST)
తిన్న ఆహారం దంతాల మధ్య చిక్కుకుపోవడం వల్ల ఆ ప్రదేశంలో క్రిములు చేరుతాయి. దీనివల్ల చిగుళ్లవాపు, నోటి దుర్వాసన వస్తుంటాయి. అందువల్ల మెరుగైన దంతాల కోసం ఇలా చేయాలి.
 
* తుమ్మ చెక్క కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి నూనె మిగిలేవరకూ కాచి చల్లార్చాలి. ఆ తర్వాత దాన్ని వడబోసి ఉదయాన్నే పుక్కిట పడితే మంచి గుణం కనబడుతుంది.
 
* వేప వేర్ల కషాయాన్ని పుక్కిలిస్తే చిగుళ్లు తాజాగా వుంటాయి.
 
* పొగడ చెట్టు వేరును నీటితో మెత్తగా నూరి పాలల్లో కలిపి మూడు రోజులు ఉదయాన్నే తాగితే దంతాలు గట్టిపడతాయి.
 
* దంతాలను శుభ్రంగా వుంచుకోవడానికి వేప పుల్లతో కానీ, మర్రి ఊడతో కానీ తోముకోవాలి. దీనివల్ల దంతాల మధ్య తిష్టవేసే క్రిములు నశిస్తాయి.
 
* చిగుళ్లకు చీము పట్టి బాధిస్తుంటే 500 గ్రాముల నీటిలో 2 గ్రాముల పటిక చూర్ణ వేసి పుక్కిలించాలి. 
 
* చెరకు కర్రను పండ్లతో కొరికి నమిలి రసాన్ని మింగుతుంటే పిప్పళ్ల బాధ తగ్గుతుంది. దీనితోపాటు పళ్లు కూడా గట్టిపడతాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments