Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో పిక్క పట్టింది.. ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (22:54 IST)
నిద్ర పోతూ వుంటాం. అకస్మాత్తుగా కొందరిలో కాలి కండరాలు పట్టేస్తాయి. పిక్క పట్టేస్తుందని అంటుంటారు. ఈ పిక్క పట్టిందని ప్రాణం లేచిపోయినట్లనిపిస్తుంది. కాలి కండరాలు ఇలా పట్టేసినప్పుడు ఈ క్రింది విధంగా చేస్తే ఉపశమనం లభిస్తుంది.
 
1. త‌గినంత‌ పొటాషియం మన శరీరంలో లేక‌పోయినప్పుడు ఇలా జ‌రుగుతుంది. కనుక పొటాషియం ఎక్కువ‌గా ఉండే అర‌టిపండ్లు త‌దిత‌ర ఆహారాల‌ను తీసుకుంటే ఈ సమస్య రాకుండా వుంటుంది.
 
2. తొడ కండ‌రాలు, కాలి పిక్క‌లు ప‌ట్టేసిన‌ప్పుడు ఆ ప్ర‌దేశంలో ఐస్ గ‌డ్డ‌లు క‌లిగిన ప్యాక్‌ను పెట్టుకోవాలి. అలా నొప్పి త‌గ్గేంత వ‌ర‌కు చేస్తే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
 
3. మరో చిట్కా ఏంటంటే... కొబ్బ‌రినూనె, ఆలివ్ ఆయిల్‌, ఆవ నూనెల‌ను స‌మ‌భాగాల్లో తీసుకుని మిశ్ర‌మంగా చేసి దాన్ని వేడి చేసి ఆ మిశ్ర‌మాన్ని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తూ సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. దీంతో కండరాల నొప్పి తగ్గుతుంది.
 
4. ఇంకా... కొబ్బ‌రినూనె కొద్దిగా తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేసి ఆ మిశ్ర‌మాన్ని వేడి చేయాలి. దీన్ని గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రాస్తే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments