Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు..?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (12:32 IST)
చాలామందికి మాంసాహారాలంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ కాకపోయినా వారానికి రెండు లేదా మూడుసార్లు తింటుంటారు. నిపుణులు ఏం చెప్తున్నారంటే.. ఇప్పుడు మీరు మాంసాహారాలు, జంక్‌ఫుడ్స్ తీసుకునే ముందుగా ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను నిర్మూలించే సాధనంగా పనిచేస్తాయి.
 
గోరువెచ్చని నిమ్మరసాన్ని పరగడుపున తీసుకుంటే శరీరంలోని గ్యాస్ట్రోసిస్టమ్ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో న్యూట్రీషన్లు, ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. 

పరగడుపున నిమ్మరసాన్ని తాగడం ద్వారా ముందు రోజు మసాలాలు, జంక్ ఫుడ్ వంటివి తింటే అవన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బరం, అల్సర్లు వంటివి రాకుండా వుంటాయి. పొద్దున్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వలన కడుపు శుభ్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments