Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు..?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (12:32 IST)
చాలామందికి మాంసాహారాలంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ కాకపోయినా వారానికి రెండు లేదా మూడుసార్లు తింటుంటారు. నిపుణులు ఏం చెప్తున్నారంటే.. ఇప్పుడు మీరు మాంసాహారాలు, జంక్‌ఫుడ్స్ తీసుకునే ముందుగా ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను నిర్మూలించే సాధనంగా పనిచేస్తాయి.
 
గోరువెచ్చని నిమ్మరసాన్ని పరగడుపున తీసుకుంటే శరీరంలోని గ్యాస్ట్రోసిస్టమ్ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో న్యూట్రీషన్లు, ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. 

పరగడుపున నిమ్మరసాన్ని తాగడం ద్వారా ముందు రోజు మసాలాలు, జంక్ ఫుడ్ వంటివి తింటే అవన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బరం, అల్సర్లు వంటివి రాకుండా వుంటాయి. పొద్దున్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వలన కడుపు శుభ్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments