Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరికాయలపై బెల్లం పొడి చల్లి అలా చేసి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (21:43 IST)
బెల్లాన్ని ఆహార పదార్థాల్లో తీపి చేసుకునేందుకు ఉపయోగిస్తుంటాం. కానీ ఇందులో ఔషధ గుణాలున్నాయి. బెల్లాన్ని ఎలా ఉపయోగిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చో చూద్దాం.
 
మోకాళ్లు, నడుము నొప్పులు తగ్గేందుకు బెల్లం, సున్నం కలిపి కొద్దిగా నీరు చేర్చి కానీ లేదంటే బెల్లం, చింతపండు గుజ్జు కానీ కలిపి మెత్తగా నూరి లేపనం చేస్తూ వుండాలి. ఇలా చేస్తే బెణుకు నొప్పులు, కండరాల నొప్పులు కూడా త్వరగా తగ్గిపోతాయి.
 
కీళ్ల నొప్పులున్నవారు రోజూ ఒకట్రెండు సార్లు పూటకి 200 మిల్లీ లీటర్ల పాలలో 5 గ్రాముల బెల్లం, 5 మిల్లీ లీటర్ల నెయ్యి, ఒకటిరెండు గ్రాముల శొంఠిపొడి కలిపి సేవిస్తుంటే సమస్య తగ్గుతుంది.
 
అలాగే వ్యాధినిరోధక శక్తి పెరిగేందుకు అరకిలో బెల్లం, అరకిలో ఉసిరికాయలను తీసుకుని వెడల్పాటి గాజు సీసాలో ఒక వరుస ఉసిరికాయలు పేర్చి దానిపై బెల్లం పొడి చల్లాలి. ఆ తర్వాత మరోసారి ఉసిరికాయలు, బెల్లం పొడి ఇలా మూడు, నాలుగు వరసలు పేర్చి మూత పెట్టి నాలుగైదు రోజులు అలాగే వుంచితే ఉసిరికాయలు మెత్తబడతాయి. ఆ తర్వాత రోజు పరగడపున ఒక ఉసిరికాయ చొప్పున సేవిస్తూ వుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి వ్యాధులు వేధించకుండా వుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments