Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం తినేటప్పుడు నీరు త్రాగడం మంచిదా? కాదా?

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునేందుకు ముందు లేదా మధ్యలో నీరు తాగుతుంటారు. ఇలా తాగడం మంచిదా కాదా అనే అంశంపై నెదర్లాండ్‌కు చెందిన ఓ వర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో ఓ ఆసక్తికర విషయం వె

Webdunia
గురువారం, 14 జులై 2016 (13:42 IST)
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునేందుకు ముందు లేదా మధ్యలో నీరు తాగుతుంటారు. ఇలా తాగడం మంచిదా కాదా అనే అంశంపై నెదర్లాండ్‌కు చెందిన ఓ వర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆహారం తీసుకునేటప్పుడు మెదడు, పొట్ట, తినేవారిలో సంతృప్తి భావనల్ని వాస్తవిక రీతిలో పరిశీలించారు. 
 
భోజనం చేసేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే.. కడుపు నిండిందనే సంకేతాలు మెదడుకు చేరి... ఆకలికి అడ్డుకట్ట పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆహారం తీసుకునేటప్పుడు పొట్ట మాటల్ని మెదడు వినే విషయంలో శాస్త్రవేత్తలకు కొత్త మార్గాలకు దారి చూపినట్లవుతుందని భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments