Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాపిల్‌తో ఇలా మర్దన చేసుకుంటే..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (13:58 IST)
చర్మానికి అలర్జీ రకరకాలుగా వస్తుంది. వాతావరణంలోని మార్పుల కారణంగా, దుమ్ము, ధూళీ, వివిధ రకాల ఫ్యాబ్రిక్స్ దుస్తులను ధరించడం మూలాన, అలానే కొన్ని మందులు, మాత్రలు వాడడంతో అలర్జీ వస్తుందని వైద్యులు చెపుతున్నారు. 
 
ఈ అలర్జీ కారణంగా చర్మం రంగు మారడం, దద్దుర్లు రావడం, దురద పుట్టడం, మంటగా అనిపించడం వంటివి జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు ఇంట్లోనే కొన్ని చిట్కాలతో అలర్జీని పారద్రోలవచ్చంటున్నారు వైద్యులు. అలర్జీ వచ్చినచోట తేనె రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. మీరు వాడే తేనెలో ఎలాంటి కల్తీ లేకుండా ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్యులు. 
 
యాపిల్ మధ్యలో కట్ చేసి ఒక భాగంపై వెనిగర్ వేసి దురదలున్నచోట, దద్దుర్లపై రాస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. అలానే వెనిగర్‌ను నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని గాజుగుడ్డపై వేసి దురద ఉన్న ప్రదేశంలో రాస్తే దురద మటుమాయం అంటున్నారు వైద్యులు. చర్మంపై ర్యాషెస్ వచ్చినప్పుడు ఒకటి లేదా రెండు కప్పులు గ్రీన్ టీలో తేనె కలుపుకుని సేవించాలి. గ్రీన్ టీకి బదులుగా బ్లాక్ టీనికూడా వాడొచ్చంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments