Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాపిల్‌తో ఇలా మర్దన చేసుకుంటే..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (13:58 IST)
చర్మానికి అలర్జీ రకరకాలుగా వస్తుంది. వాతావరణంలోని మార్పుల కారణంగా, దుమ్ము, ధూళీ, వివిధ రకాల ఫ్యాబ్రిక్స్ దుస్తులను ధరించడం మూలాన, అలానే కొన్ని మందులు, మాత్రలు వాడడంతో అలర్జీ వస్తుందని వైద్యులు చెపుతున్నారు. 
 
ఈ అలర్జీ కారణంగా చర్మం రంగు మారడం, దద్దుర్లు రావడం, దురద పుట్టడం, మంటగా అనిపించడం వంటివి జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు ఇంట్లోనే కొన్ని చిట్కాలతో అలర్జీని పారద్రోలవచ్చంటున్నారు వైద్యులు. అలర్జీ వచ్చినచోట తేనె రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. మీరు వాడే తేనెలో ఎలాంటి కల్తీ లేకుండా ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్యులు. 
 
యాపిల్ మధ్యలో కట్ చేసి ఒక భాగంపై వెనిగర్ వేసి దురదలున్నచోట, దద్దుర్లపై రాస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. అలానే వెనిగర్‌ను నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని గాజుగుడ్డపై వేసి దురద ఉన్న ప్రదేశంలో రాస్తే దురద మటుమాయం అంటున్నారు వైద్యులు. చర్మంపై ర్యాషెస్ వచ్చినప్పుడు ఒకటి లేదా రెండు కప్పులు గ్రీన్ టీలో తేనె కలుపుకుని సేవించాలి. గ్రీన్ టీకి బదులుగా బ్లాక్ టీనికూడా వాడొచ్చంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

తర్వాతి కథనం
Show comments