ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయవచ్చా?

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (10:26 IST)
ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు చేయకూడదు. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత పండ్లను తీసుకోకూడదు. ఆహారం తీసుకున్న రెండు గంట తర్వాతే ఫ్రూట్స్ తీసుకోవాలి. లేదా ఆహారం తీసుకునేందుకు గంట ముందు పండ్లను తీసుకోవడం చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
టీ తాగకూడదు?
తేయాకులోని యాసిడ్స్ జీర్ణ సమస్యలను ఏర్పడేలా చేస్తుంది. అందుచేత టీ ఆహారానికి ముందో తర్వాతో తీసుకోకూడదు.
 
స్మోక్ చేయకండి?
ఆహారం తీసుకున్న తర్వాత ఒక సిగరెట్.. 10 సిగరెట్లు స్మోక్ చేసినంత ఫలితాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. తద్వారా క్యాన్సర్ వ్యాధి సోకే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
బెల్ట్‌ను లూజ్ చేయకండి:
ఆహారం తీసుకున్న తర్వాత బెల్ట్‌ను లూజ్ చేయకండి. ఇలా చేయడం ద్వారా ఆహారం పేగుల్లోకి సత్వరితంగా చేరుకుని జీర్ణసమస్యలను ఏర్పడేలా చేస్తుంది. 
 
స్నానం చేయకూడదు.. 
ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయకూడదు. భోజనం తర్వాత స్నానం చేయడం ద్వారా చేతులు, కాళ్లలో రక్తప్రసరణ వేగిరం అవుతుంది. తద్వారా ఆహారం జీర్ణమయ్యేందుకు కావలసిన రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో ఉదరంలోని ఆహారం జీర్ణం కావడం కూడా తగ్గిపోతుంది.  
 
భోజనం చేసిన వెంటనే నడవకూడదు. తిన్న వెంటనే నడవడం ద్వారా ఆహారంలోని ధాతువులు, విటమిన్స్‌ ఆరోగ్యానికి సక్రమంగా లభించవు.  
 
నిద్రపోకూడదు: 
ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Solar Eclipse 2026: ఫిబ్రవరి 17న వలయాకార సూర్యగ్రహణం

పాత సిమ్ కార్డులు, ఈ వేస్ట్ నుంచి రూ.27లక్షల విలువైన బంగారం

Nara Lokesh: కోవా బన్ విక్రేత వలిని త్వరలో కలుస్తా.... మంత్రి నారా లోకేష్ (video)

మహా శివరాత్రి.. సామర్లకోటలో రికార్డ్ డ్యాన్సులు

Bill Gates: ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న బిల్ గేట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments