ఆకుకూరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంలో ఆకుకూర తప్పకుండా ఉండేలా చూసుకోవాలని పౌష్టికాహార నిపుణులతో పాటు వైద్యులు సెలవిస్తుంటారు. అయితే, మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిద్ధాం.
పాలకూర : కంటి సమస్యలు తొలగిపోతాయి.
తోటకూర : శరీరంలో రక్తం శాతాన్ని పెంచుతుంది.
మెంతికూర : మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.
పుదీన : గ్యాస్, అసిడిటీ సమస్యలను పూర్తిగా తొలగిస్తుంది.