Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి రోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది...

చాలా మందికి ఉదయం వేళలో ఎలాంటి ఆహారం ఆరగించాలో తెలియదు. అందుకే ఆ సమయానికి లభించిన ఆహారాన్ని ఆరగిస్తుంటారు. మరికొందరు మాత్రం రోజూచేసే అల్పాహారాన్నే తీసుకుంటుంటారు.

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (15:39 IST)
చాలా మందికి ఉదయం వేళలో ఎలాంటి ఆహారం ఆరగించాలో తెలియదు. అందుకే ఆ సమయానికి లభించిన ఆహారాన్ని ఆరగిస్తుంటారు. మరికొందరు మాత్రం రోజూచేసే అల్పాహారాన్నే తీసుకుంటుంటారు. నిజానికి వైద్యులు చెప్పినట్టుగా అల్పాహారం తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరమని చెబుతున్నారు. పైగా, శరీరానికి కావాల్సిన పోషణ శక్తి కూడా బాగా అందుతుందట. మరి ఉదయం మనం తినాల్సిన ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* ప్రతి రోజూ ఉదయాన్ని నాలుగు లేదా ఐదు బాదం పప్పులు లేదా జీడిపప్పులు తినాలి. 
* కూరగాయ ముక్కలు, ఆకుకూరలు, కొద్దిగా జొన్న, రాగి లేదా సజ్జ వీటిల్లో ఏదైనా ఒక దాని పిండితో తయారు చేసిన పుల్కాలను తీసుకుంటే చాలా మంచిది. 
* ప్రతి రోజూ ఉదయాన్ని ఒక క్యారెట్ లేదా ఓ ముల్లంగి లేదా ఒక యాపిల్ లేదా ఒక జామ పండు తీసుకోవచ్చు. 
* ఉదయాన్నే అల్పాహారం తీసుకున్న తర్వాత మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం, పుదీనా ఆకులు వేసి తయారు చేసుకున్న టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. 
* అల్పాహారంలో ప్రోటీన్లు, కొవ్వులతోపాటు కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యతను ఇవ్వాలి. 
* నెయ్యి, కోడిగుడ్లు, పాలు త‌దిత‌ర ఆహారాల‌ను తీసుకోవ‌డం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments