Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గుతాయట.. పైల్స్‌కు సజ్జలు...?

ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతు

Webdunia
సోమవారం, 31 జులై 2017 (10:47 IST)
ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతుంది. అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్‌ని దరి చేరనివ్వదు. మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి వుంది. 
 
సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. జామపళ్లు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్‌లు శిరోజాలకు మేలు చేస్తాయి. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని వైద్యులు చెప్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments