Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గుతాయట.. పైల్స్‌కు సజ్జలు...?

ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతు

Webdunia
సోమవారం, 31 జులై 2017 (10:47 IST)
ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతుంది. అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్‌ని దరి చేరనివ్వదు. మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి వుంది. 
 
సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. జామపళ్లు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్‌లు శిరోజాలకు మేలు చేస్తాయి. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని వైద్యులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments