Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో మంట... ఎసిడిటీ... తగ్గించుకునేందుకు ఏం చేయాలి...?

కడుపులో మంట తగ్గాలంటే జీర్ణ రసాలు ఉత్పత్తి సమయాల్లో భుజించాలి. అవి ఎప్పుడంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మధ్యాహ్న భోజనం, రాత్రి 6 నుంచి 8 గంటల వరకు రాత్రి భోజనం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (18:12 IST)
కడుపులో మంట తగ్గాలంటే జీర్ణ రసాలు ఉత్పత్తి సమయాల్లో భుజించాలి. అవి ఎప్పుడంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మధ్యాహ్న భోజనం, రాత్రి 6 నుంచి 8 గంటల వరకు రాత్రి భోజనం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా కడుపులో మంట తగ్గేందుకు ఎక్కువగా నీరు తాగాలి. ప్రశాంత వాతావరణంలో భోజనం చెయ్యాలి, ఆదుర్దాపడకుండా ఆహారం తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి సుమారు రెండు గంటలకు ముందే భోజనం తీసుకోవాలి. వేళకు భోజనం, వేళకు నిద్ర మంచి అలవాట్లు తప్పనిసరి. భోజనం మధ్యలో కొద్దిగా మాత్రమే నీరు తాగాలి.  
 
ఆహారం బాగా నమిలి తినాలి. ఆహారం తీసుకున్న తర్వాత నెమ్మదిగా నడవాలి. వేళకి భోజనం చెయ్యడానికి వీలుపడకపోతే ప్రత్యామ్నాయంగా ఏదో మరో పదార్థాన్ని తీసుకోవాలి. కనీసం రెండు గ్లాసుల మంచినీరైనా తాగితే ఎసిడిటి కొంతవరకు తగ్గుతుంది. మంచి ఆహారపుటలవాట్లు, పోషకాహారం అవసరం. ఉదయం, సాయంత్రం నడవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

తర్వాతి కథనం
Show comments