Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నాక్స్ సమయంలో బజ్జీలు, సమోసాలు తీసుకోవడం కంటే..?

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (12:01 IST)
స్నాక్స్ సమయంలో నూనె వస్తువులు ఎక్కువ తీసుకోకూడదు. బజ్జీలు, సమోసాలు తీసుకోవడాన్ని చాలామటుకు తగ్గించాలి. పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు, కొబ్బరినీళ్ళు, మధ్యాహ్నం ఆహారంలో గోధుమ రొట్టెలు, అన్నం, పప్పులు, కూరగాయలు, పెరుగు, పండ్లూ లేదా సూప్, రోస్ట్ లేదా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, మాకరోని వంటివి తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
డైటింగ్ అంటే ఆహారనియంత్రణ, వ్యాయామాల సమ్మేళనమే. డైటింగ్ ఎలా చేయాలంటే.. ఉదయం పూట అల్పాహారంగా పాలు ఒక గ్లాసుడు, కార్న్‌ప్లేక్స్, బ్రెడ్డు గుడ్డులోని తెల్లని పదార్థాలు రెండు, పండ్లు, ఇడ్లీ, బిస్కెట్లు, టీ తీసుకోవచ్చు. 
 
అయితే ఫ్రై చేసిన పదార్థాలు, కొవ్వుశాతాలు ఎక్కువగా ఉండే వెన్న, మీగడ, పెరుగు, నెయ్యి, మాంసం, గుడ్డులోని పచ్చసొన, అరటి పండ్లు, సోయాబీన్, పండ్లరసాలు, కృత్రిమంగా తయారైన సూప్‌లు తీసుకోకూడదని న్యూట్రీషన్లు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

సింహంతో స్కైడైవింగ్.. వీడియో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

Show comments