Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ రేకులతో బాదంపప్పు పాలు కలిసి తీసుకుంటే? (Video)

Webdunia
గురువారం, 9 జులై 2020 (21:50 IST)
గులాబీ పుష్పం అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో సాయపడుతుంది. శరీర దుర్గంధంతో బాధపడేవారు గులాబీ రేకుల రసాన్ని కొన్ని రోజులపాటు శరీరా నికి మర్ధనా చేస్తే చమటని తగ్గించి దుర్గంధాన్ని నివారిస్తుంది. గులాబీతో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో చూద్దాం.
 
గులాబీ రేకులు, బాదంపప్పు పాలు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది.
 
గులాబీ రేకుల్ని కొబ్బరి నూనెతో కలిపి వేడి చేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
 
గులాబీలని హృద్రోగులు ఉన్న ప్రదేశంలో ఉంచితే వాటి నుంచి వచ్చే పరిమళం రోగాన్ని ఉపశమింపచేస్తుంది.
 
గులాబీ పువ్వులు అనేక రుగ్మతల్ని నయం చేసే గుణాలు కలిగి వున్నాయి. వీటి నుండి లభ్యమయ్యే తైలాలు ఆయుర్వేద పరంగా కొన్ని రుగ్మతలకి మంచి ఉపశమనాన్నిస్తున్నాయని ఆయుర్వేద వైద్యనిపుణులు వక్కాణిస్తున్నారు.
 
గులాబీ రెక్కల నుండి తీసిన రసంతో గులాబ్‌-జల్‌ని తయారుచేస్తారు. ఇది కంటి జబ్బులకి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
ప్రతిరోజు భోజనానంతరం చాలామందికి ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంటుంది. అంతకన్నా గులాబీ రేకుల్ని నమిలితే జీర్ణప్రక్రియ సులభంగా అవుతుంది.

 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments