Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్ర చేపలు తింటే ఆయుష్షు పెరుగుతుందట!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (13:55 IST)
సముద్ర చేపలు తింటే ఆయుష్షు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సముద్రంలో లభించే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా వార్ధక్య లక్షణాలు అంత త్వరగా రావని వైద్యులు నిర్ధారించారు. 
 
చేపలు తినేవారికి ఆయుర్దాయం పెరుగుతుంది. చేపలు గుండె కొట్టుకోవడాన్ని సరిదిద్దుతాయి. రక్తంలోని ట్రైగ్లిసరిడ్స్‌ని తగ్గిస్తాయి. రక్తంలోని చక్కెరలను స్థిరీకరించగలిగిన శక్తి చేపలకుందని పరిశోధకులు తెలిపారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments