Webdunia - Bharat's app for daily news and videos

Install App

పప్పులే కదాని తేలికగా తీసిపారేయకండి...

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:29 IST)
పప్పుచారు, ముద్దపప్పు, ఆకుకూర పప్పు, గోంగూరపప్పు ఇలా చాలా రకాలుగా మనం పప్పు దినుసులను వంటకాలలో ఉపయోగిస్తున్నాం. ఇవి చాలా రుచిగా ఉండటమేకాక మంచి పోషణను కలిగి ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయలు లేకున్నా పప్పుదినుసులతో కూరలు చేసుకోవచ్చు. మనకు కందిపప్పు, పెసరపప్పు, మినపపప్పు వంటి పలురకాల దినుసులు అందుబాటులో ఉన్నాయి. పప్పులే కదా అని తేలికగా తీసిపారేయకండి. వీటి వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 
 
ప్రతిరోజూ పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుముఖం పడుతుంది. పప్పుల్లో అధిక మోతాదులో ఉండే ఫొలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను పదిలంగా ఉంచుతాయని అధ్యయనాలలో తేలింది. పప్పు దినుసులను తినడం వలన మధుమేహాన్ని కూడా నియంత్రణలో ఉంచవచ్చు. పప్పు దినుసుల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మలబద్దకంతో బాధపడేవారికి పప్పు దివ్యాఔషధం. డైయేరియా వచ్చిన వాళ్లు పప్పు తింటే త్వరగా నయం అవుతుంది. స్థూలకాయంతో బాధపడేవారు కూడా పప్పులను తినవచ్చు. 

సంబంధిత వార్తలు

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments