Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబు చేసిందా..? అయితే చామంతి రేకుల్ని మరిగించి?

జలుబు చేసిందా..? తరచూ తుమ్ములు వస్తున్నాయా? అయితే అరకప్పు చామంతి రేకులను ఒక గ్లాసుడు నీటిలో మరిగించి.. అరగ్లాసయ్యాక ఆ నీటిని గోరు వెచ్చగా సేవిస్తే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చలికాలంలో ముఖంపై

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (17:49 IST)
జలుబు చేసిందా..? తరచూ తుమ్ములు వస్తున్నాయా? అయితే అరకప్పు చామంతి రేకులను ఒక గ్లాసుడు నీటిలో మరిగించి.. అరగ్లాసయ్యాక ఆ నీటిని గోరు వెచ్చగా సేవిస్తే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చలికాలంలో ముఖంపై పగుళ్లు, గీతలు కనిపిస్తుంటాయి. ఎన్ని మాయిశ్చరైజర్లు అప్లై చేసినా కొద్దిసేపటికే ఇంకిపోతుంది. రోజంతా ముఖం మృదువుగా ఉండాలంటే చామంతి ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది.
 
రెండు చేమంతి పూలను నీళ్లలో ఉడకపెట్టాలి. ఆ నీటిలో కాస్త తేనె, పాలు పోసి బాగా కలుపుకోవాలి. రోజూ ఉదయం బయటికి వెళ్లేటప్పుడు ఈ మిశ్రమంతో ముఖంపై బాగా మసాజ్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే రోజంతా ముఖం తాజాగా, అందంగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

తర్వాతి కథనం
Show comments