Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడినీటిలో వెల్లుల్లి రసం కలుపుకుని తాగుతుంటే...?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:51 IST)
ఉబ్బసం సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కుంకుడు గింజలోని పప్పు ప్రతిరోజూ సేవిస్తుంటే ఉబ్బసం తగ్గిపోతుంది. వేడినీటిలో వెల్లుల్లి రసం కలుపుకుని తాగుతుంటే ఉబ్బసం తగ్గుతుంది. చక్కరకేళి అరటిపండును కొంచెం గోమూత్రంతో కలిపి తాగితే ఉబ్బసం వెంటనే నయమవుతుంది.
 
ఉబ్బస వ్యాధితో బాధపడేవారు తరచు శీతనపానీయాలు, స్వీట్లు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందాలంటే.. రోజూ కప్పు నీటిలో కొద్దిగా ధనియాల పొడి, బెల్లం కలిపి తీసుకుంటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. 
 
ఈ వ్యాధి చిన్నా పెద్దా అనే తేడాలేకుండా ఎవరు పడితే వారికి వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. రోజువారి ఆహారంలో కొద్దిగా అల్లం ముక్కను వేసి తీసుకున్నట్లైతే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
టీ తాగితే కూడా ఉబ్బసం రాకుండా ఉంటుంది. ఇక.. ఎక్కిళ్లు కూడా ఒక్కసోరి ఇబ్బంది పెడుతుంటాయి. అవి తగ్గేందుకు చిటాలు.. పసుపుతో చేసిన కుంకుమలో వేడిచేసిన ఆముదం కలిగి నాలుకకు రాసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి. వెలగాకు రసం, తేనె కలిపి సేవించినట్లయితే ఎక్కిళ్లు ఆగిపోతాయి. తేనెలో శొంఠి పొడిని కలిపి సేవిస్తే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments