Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడినీటిలో వెల్లుల్లి రసం కలుపుకుని తాగుతుంటే...?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:51 IST)
ఉబ్బసం సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కుంకుడు గింజలోని పప్పు ప్రతిరోజూ సేవిస్తుంటే ఉబ్బసం తగ్గిపోతుంది. వేడినీటిలో వెల్లుల్లి రసం కలుపుకుని తాగుతుంటే ఉబ్బసం తగ్గుతుంది. చక్కరకేళి అరటిపండును కొంచెం గోమూత్రంతో కలిపి తాగితే ఉబ్బసం వెంటనే నయమవుతుంది.
 
ఉబ్బస వ్యాధితో బాధపడేవారు తరచు శీతనపానీయాలు, స్వీట్లు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందాలంటే.. రోజూ కప్పు నీటిలో కొద్దిగా ధనియాల పొడి, బెల్లం కలిపి తీసుకుంటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. 
 
ఈ వ్యాధి చిన్నా పెద్దా అనే తేడాలేకుండా ఎవరు పడితే వారికి వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. రోజువారి ఆహారంలో కొద్దిగా అల్లం ముక్కను వేసి తీసుకున్నట్లైతే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
టీ తాగితే కూడా ఉబ్బసం రాకుండా ఉంటుంది. ఇక.. ఎక్కిళ్లు కూడా ఒక్కసోరి ఇబ్బంది పెడుతుంటాయి. అవి తగ్గేందుకు చిటాలు.. పసుపుతో చేసిన కుంకుమలో వేడిచేసిన ఆముదం కలిగి నాలుకకు రాసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి. వెలగాకు రసం, తేనె కలిపి సేవించినట్లయితే ఎక్కిళ్లు ఆగిపోతాయి. తేనెలో శొంఠి పొడిని కలిపి సేవిస్తే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

తర్వాతి కథనం
Show comments