Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు గింజల పొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే?

నేరేడు పండు గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ప్రతిరోజూ 3 గ్రాముల చొప్పును నీళ్ళలో కలుపుకుని తీసుకుంటే మధుమేహ వ్యాధికి చక్కని ఉపయోగపడుతుంది. ఈ పొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకోవడం వలన కడుపునొప్పి, విరేచన

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (11:19 IST)
నేరేడు పండు గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ప్రతిరోజూ 3 గ్రాముల చొప్పును నీళ్ళలో కలుపుకుని తీసుకుంటే మధుమేహ వ్యాధికి చక్కని ఉపయోగపడుతుంది. ఈ పొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకోవడం వలన కడుపునొప్పి, విరేచనాలకు మంచి ఔషధంగా సహాయపడుతాయి.
 
ఈ నేరేడు పండ్లలో క్యాల్షియం, పాస్పరస్, ఇనుము, విటమిన్ సి, బ ఉండడం వలన శరీరానికి చల్లదనం చేకూరుతుంది. ఈ పండ్లను రెండు లేదా మూడు పండ్లను తేనెలో గానీ, ఉప్పులో గానీ ముంచుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే మూలశంక వ్యాధిని పూర్తిగా నయంచేసుకోవచ్చును. 
 
నేరేడు చెక్కను కాల్చుకుని పొడిచేసి ఉదయాన్నే పరగడుపున గ్లాస్ నీటిలో కలుపుకుని తీసుకుంటే డయోబెటిస్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులకు చక్కని పనిచేస్తుంది. రక్తంలోని కొవ్వును కరిగించుటకు నేరేడు పండ్లు లేదా విత్తనాలు చక్కగా ఉపయోగపడుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments