Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ నువ్వులను ఆహారంలో చేర్చుకుంటే?

నువ్వులలో జింక్, క్యాల్షియం, పాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి చక్కగా ఉపయోగపడుతాయి. ప్రతిరోజూ వీటిని తరచుగా తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును. అంతేకాకుండా రక్తపోటు సమస్యలకు నువ్వులు మంచి ఔషధంగా సహా

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (10:37 IST)
నువ్వులలో జింక్, క్యాల్షియం, పాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి చక్కగా ఉపయోగపడుతాయి. ప్రతిరోజూ వీటిని తరచుగా తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును. అంతేకాకుండా రక్తపోటు సమస్యలకు నువ్వులు మంచి ఔషధంగా సహాయపడుతాయి.
 
గుమ్మడి విత్తనాలలో మాంసకృతులు ఎక్కువుగా ఉంటాయి. శరీరానికి కావలసిన మెగ్నిషియం, జింక్, క్యాల్షియం, పాస్పరస్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఈ గుమ్మడి గింజలను తీసుకోవడం వలన హృద్రోగాలకు దూరంగా ఉండవచ్చును. సెరటోనిన్ స్థాయిలను పెంచుటకు చక్కగా ఉపయోగపడుతాయి. 
 
అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల ఆరోగ్యానికి మంచిగా దోహదపడుతాయి. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులకు అవిసె గింజలను తీసుకుంటే తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి అవిసె గింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments