Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేకువజామున నిద్రలేస్తే ఎన్ని లాభాలో...

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (17:38 IST)
చాలామందికి ఉదయాన్నే నిద్రలేవడం చాలా బద్దకం. కొందరైతే ఉదయం 10 గంటల వరకు నిద్రలేవరు. ఇలాంటి వారు రోజంతా ఎంతో బడలికతో ఉంటారు. అయితే, వేకువజామున నిద్రలేవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
 
* నిజానికి సూర్యోదయానికి ముందున్న సమయంలో వాతావరణంలో ప్రశాంత జ్ఞానదివ్యతరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల శరీరం, మనసులో చురుకుదనం పెరుగుతుంది. వేకువజామున నిద్రలేచి చదివేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదివిన అంశాలు బాగా గుర్తుంటాయి. 
 
* వేకువజామునే నిద్రలేవడం వల్ల అవగాహన, మేథోశక్తి, మనోవికాసం బాగా పెరుగుతాయి. అతి తేలికగా మేధావులు అవ్వగలరు. ఇందుకోసం చేయాల్సిందల్లా ఒక్కటే.. రాత్రి ఆలస్యంగా చదువుకుని పడుకోవడం వల్ల వేకువజామునే సులభంగా నిద్రలేవొచ్చు. 
 
* ముఖ్యంగా, ఆడపిల్లలైతే ఉదయాన్నే నిద్రలేవడం వల్ల తల్లికి చేదోడువాదోడుగా ఉండొచ్చు. ఇంటి పనుల్లో శిక్షణ కూడా పొందినట్టుగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments