Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీమళ్లీ వేడి చేసి తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (23:33 IST)
కొన్ని వంటలను మళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ లేదంటే తీవ్ర అనారోగ్యాన్ని తెచ్చేవిగా మారే అవకాశం ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా మళ్లీ వేడి చేయకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
ఉదయం వండిని బంగాళాదుంప కూరను సాయంత్రానికి చల్లగా అయిందని మళ్లీ వేడి చేసి దాన్ని తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది.
 
పుట్టగొడుగులను మళ్లీ వేడి చేయడం వల్ల జీర్ణ సమస్య తలెత్తుతుంది.
 
చికెన్‌ను మళ్లీ వేడి చేయకూడదు. అలా చేసి తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
 
ఒకసారి ఉడికించేసిన కోడిగుడ్లును మళ్లీ వేడి చేయడం సురక్షితం కాదు.
 
వండిన అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల బాక్టీరియా విషపూరితం అవుతుంది.
 
తల్లి పాలు, పిల్లల ఆహారాన్ని మైక్రోవేవ్‌లో పెట్టి వేడి చేయకూడదు.
 
చేపలు, సీఫుడ్ ఏవైనా ఒకసారి వండిన తర్వాత మళ్లీ దానిని వేడి చేసి తినకపోవడం మంచిది.
 
బఫేలో తెచ్చుకున్న పదార్థాలను దేన్నీ మళ్లీ వేడి చేయవద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments