ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

సిహెచ్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (16:58 IST)
చాలామంది ఉదయం ఆకలవుతుందని చేతికి దొరికిన పదార్థాలను తినేస్తుంటారు. ఐతే పరగడుపున కొన్ని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. తింటే అనారోగ్యం బారిన పడతారు. అవేమిటో తెలుసుకుందాము.
 
పరగడుపున అరటికాయలు తింటే కడుపులో ఎసిడిటిని పెంచుతుంది, ఫలితంగా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
 
పెరుగును అన్నంతో పాటు కానీ లేదంటే ఆహారం తిన్న తర్వాత కానీ తీసుకుంటే మేలు చేస్తుంది, ఐతే ఖాళీ కడుపుతో తింటే అనారోగ్యానికి కారణమవుతుంది.
 
పుల్లని పండ్లలో సిట్రిక్ యాసిడ్ అధిక స్థాయిల్లో వుంటుంది కనుక ఖాళీ కడుపుతో తింటే కడుపులో మంట, ఎసిడిటి సమస్య వస్తుంది.
 
కొందరికి నిద్ర లేవగానే పరగడుపున కాఫీ లేదా టీ తాగడం చేస్తుంటారు. ఐతే వాటిని తాగితే గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తవచ్చు.
 
పరగడుపున పచ్చి కూరగాయలను తింటే గ్యాస్ సమస్య వస్తుంది, ఎందుకంటే వీటిలో ఫైబర్ అధికంగా వుంటుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా వుంచేందుకు ఏపీ సర్కారు మార్గదర్శకాలు

Revanth reddy: ఫిబ్రవరి 4-9 వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి

ప్రేమ వద్దని మందలించిన తల్లిదండ్రులు.. ఒకే చీరతో ఫ్యానుకు ఉరేసుకున్న ప్రేమజంట

ప్రేమను నిరాకరించిన తల్లిదండ్రులు.. చంపేసిన కుమార్తె

Chandra Babu Naidu: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సూపర్‌-స్పెషాలిటీ ఆసుపత్రి - చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: కల్కి-2లో దీపికా పదుకొణె స్థానంలో సాయి పల్లవి?

పెద్దలు అంగీకరించకుంటే పారిపోయి పెళ్లి చేసుకునేవాళ్లం : కీర్తి సురేశ్

Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం.. ఫిబ్రవరి 26న సీక్రెట్ మ్యారేజ్?

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

తర్వాతి కథనం
Show comments