రాత్రిపూట తినకూడని పదార్థాలు ఏమిటి?

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (16:13 IST)
రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే రాత్రి సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు రాత్రిపూట తినకూడని కొన్ని ఆహార పదార్థాలను చూద్దాం.

 
దోసకాయను రాత్రిపూట తింటే, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

 
రాత్రిపూట ఉడకని శనగలు తింటే శరీరం బలహీనపడి అనేక రోగాలకు దారి తీస్తుంది.

 
రాత్రిపూట అరటిపండు తింటే జ్వరం, జలుబు వచ్చే అవకాశం వుంటుంది.

 
రాత్రిపూట పెరుగు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరుగదు.

 
రాత్రిపూట యాపిల్స్ తినడం వల్ల వాటిలోని పెక్టిన్ సులభంగా జీర్ణం కాకుండా ఉంటుంది.

 
రాత్రిపూట బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారు.

 
రాత్రిపూట కొవ్వుతో కూడిన గింజ ధాన్యాలు తీసుకుంటే వాటిలోని కొవ్వు శరీర బరువును పెంచుతుంది.
 

ఈ చిట్కాలు పాటించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చుక్కేసి చిక్కితే ఉద్యోగం కూడా ఊడుతుంది... హైదరాబాద్ పోలీసుల సరికొత్త అస్త్రం

యార్ అనే పదాన్ని ఉపయోగించిన కాంగ్రెస్ నేత.. తప్పుబట్టిన తెన్నేటి కృష్ణ ప్రసాద్

మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి.. నేతలకు రేవంత్ రెడ్డి బుజ్జగింపు

హస్తినలో దారుణం : వ్యాపారిని హెల్మెట్లతో కొట్టి చంపేసిన ఫుడ్ డెలివరీ బాయ్స్

ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడనీ ప్రియుడుని కత్తితో పొడిచి చంపేసిన ప్రేయసి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

తర్వాతి కథనం
Show comments