Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు...? 5 నిమిషాల్లో అయిపోతుందా?

అన్నం తినేటపుడు కూడా ఇప్పుడు టెన్షన్ మామూలైపోయింది. గబగబా నాలుగు ముద్దలు లాగించేసి వెళ్లిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలా తినేవారికి ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడిలో భోజనాన్ని, ఏదో అయిందిలే అన్నట్లు కాకుండా.. నెమ్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (18:51 IST)
అన్నం తినేటపుడు కూడా ఇప్పుడు టెన్షన్ మామూలైపోయింది. గబగబా నాలుగు ముద్దలు లాగించేసి వెళ్లిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలా తినేవారికి ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడిలో భోజనాన్ని, ఏదో అయిందిలే అన్నట్లు కాకుండా.. నెమ్మదిగా, సరైనా సమయానికి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. 
 
ఒక వేళ అల్పాహారం తీసుకోవడం కుదరకుంటే, రకరకాల పండ్లు, శాండ్ విచ్ వంటివి తీసుకోవచ్చు. కడుపును ఏ మాత్రం ఖాళీగా ఉంచకుండా బాదం పప్పులు వంటివి తింటే తక్షణ శక్తి అందుతుంది. అలాగే నాలుగు ముద్దలు గబగబా లాగించేసి మధ్యాహ్న భోజనం అయిపించకండి. వేగంగా తింటే జీర్ణక్రియలు దెబ్బతింటాయి. సరిగ్గా నమలకపోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. తద్వారా పోషకాలు కూడా సమయానికి అందవు. 
 
వేగంగా తినేస్తే, ఆపై శరీరంపై ఒత్తిడి పడుతుంది. భోజనానికి కనీసం 20 నిమిషాలు కేటాయిస్తే మంచిది. ఇదే సమయంలో అటు ఎక్కువ, ఇటు తక్కువ కాకుండా ఆహారం తీసుకోవాలి. ఏది అందుబాటులో ఉంటే దాన్ని తింటే, షుగర్, స్థూలకాయం సమస్యలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments