Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారానికి 2 సార్లు చేపలు తింటే... కంటి చూపు సురక్షితం

చాలామంది డయాబెటిక్‌ రెటినోపతి సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటివారు వారానికి రెండుసార్లు చేపలు ఆరగించడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (09:40 IST)
చాలామంది డయాబెటిక్‌ రెటినోపతి సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటివారు వారానికి రెండుసార్లు చేపలు ఆరగించడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.
 
ఇదే అంశంపై బార్సిలోనాలోని లిపిడ్‌ క్లినిక్‌ పరిశోధకులు ఓ పరిశోధన జరిపారు. వారానికి రెండుసార్లు ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే చేపలను తింటే చాలు.. ఈ ముప్పు 48 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. 
 
స్పెయిన్‌లో 2003-2009 వరకూ 55-80 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 3,614 మంది టైప్‌2 డయాబెటిస్‌ రోగులపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు. 
 
సాధారణంగా మన కంటిలోని రె టీనాలో ఒమెగా-3 పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. మధుమేహం వల్ల రెటీనా దెబ్బతినకుండా ఈ కొవ్వు ఆమ్లాలు కాపాడతాయని పరిశోధనలో తేలింది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

తర్వాతి కథనం
Show comments