రాత్రిపూట పెరుగు తింటే?

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (23:05 IST)
పెరుగు తింటే ఆరోగ్యమే కానీ రాత్రిపూట పెరుగును తింటే అనారోగ్యాన్ని తెస్తుందని ఆయుర్వేదం చెపుతుంది. పెరుగు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకుందాము.
 
రాత్రిపూట పెరుగు తినడాన్ని ఆయుర్వేదం సిఫారసు చేయదు, ఎందుకంటే ఇది శ్లేష్మం ఏర్పడటానికి కారణమవుతుంది.
 
రాత్రిపూట పెరుగు తింటే నాసికా మార్గంలో శ్లేష్మం ఏర్పడుతుంది.
 
ఆర్థరైటిస్‌తో బాధపడేవారు పెరుగును రోజూ తినకూడదు.
 
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు సైతం రాత్రిపూట పెరుగు తినకూడదు.
 
శ్లేష్మాన్ని ప్రోత్సహించే గుణాల కారణంగా, ఆస్తమా, దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే వారు రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.
 
పెరుగును పగటిపూట లేదా మధ్యాహ్నం తినడం మంచిది.
 
కొంతమందికి పెరుగు తింటే మలబద్ధకం ఏర్పడుతుంది, అతిగా తీసుకోవడం వల్ల మాత్రమే ఈ సమస్య వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బిల్ గేట్స్‌కి కొబ్బరి చట్నీ, కరకరలాడే అమరావతి పునుగులు

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ జియో పెవిలియన్‌ సందర్శన

ఉండవల్లి అరటితోటలో బిల్ గేట్స్.. స్వర్ణ ఆంధ్ర 2047 సూపర్ అంటూ కితాబు

చరిత్ర సృష్టించిన కరీంనగర్‌లో కాషాయ పార్టీ.. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్

మహిళలకు ఉచిత బస్సు.. మెట్రోకు ఆదాయం తగ్గుతోంది.. ప్రధాని మోదీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

తర్వాతి కథనం
Show comments