Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి వేడి అన్నంలో చల్ల చల్లని పెరుగు వేసుకోవచ్చా?

Webdunia
శనివారం, 19 జులై 2014 (18:21 IST)
వేడి వేడి అన్నంలో చల్లని పెరుగు వేసుకోవచ్చా? ఈ డోట్ క్లియర్ కావాలంటే ఈ స్టోరీ చదవండి. వేడి వేడి రైస్‌లో చల్లని పెరుగు వేసుకుని తినడం ద్వారా అజీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా వేడి అన్నంలో చల్లని పదార్థాలను వేసుకుని తినడం మంచిది కాదు. ఇలా చేస్తే అజీర్తి, ఉదర సంబంధిత రోగాలు తప్పవు.
 
అందుచేత ఆహారాన్ని ఆరనించి తర్వాతే పెరుగు వేసుకుని తినాలి. అలాగే మధ్యాహ్నానికి తినేందుకైనా.. వేడి వేడి రైస్‌లో పెరుగును కలిపి టిఫిన్ బాక్సుల్లో నింపేయడం కూడా జీర్ణ వ్యాధులకు దారితీస్తుంది. 
 
ఒక వేళ వేడి వేడి అన్నంలో పెరుగును కలపాల్సి వస్తే.. అరగ్లాసు ఆరిన పాలను చేర్చి.. అందులో కాసింత పెరుగును చేర్చుకుంటే సరిపోతుంది. ఇది మధ్యాహ్నానికల్లా పెరుగుగా మారుతుందని తద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు . పెరుగే కాదు.. మజ్జిగను కూడా వేడి వేడి అన్నంలో కలుపుకుని తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

Show comments