Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేటిని కలిపి తినకూడదో తెలుసా...?

* తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండింటి కలయిక విషపూరితమ‌యినది. * పెరుగు లేక మ‌జ్జిగ‌ను అరటి పండుతో కలిపి తినకూడదు. * కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. * మొలలు ఉన్నవారు గుడ్లు, మాంసం తినకూడదు. * నెయ్యిని రాగి పాత్రలో

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (13:45 IST)
* తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండింటి కలయిక విషపూరితమ‌యినది.
* పెరుగు లేక మ‌జ్జిగ‌ను అరటి పండుతో కలిపి తినకూడదు.
* కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. 
* మొలలు ఉన్నవారు గుడ్లు, మాంసం తినకూడదు. 
* నెయ్యిని రాగి పాత్రలో ఉంచి తినకూడదు.
* పొద్దునే మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు. 
* అల్సర్ వ్యాధితో భాదపడుతున్నవారు కారాన్ని తినకూడదు. 
* చర్మ వ్యాధులు ఉన్నవారు పొట్లకాయ, పల్లీలు, ఎండు చేపలు, చిక్కుడుకాయలు తినకూడదు. 
* నువ్వుల నూనెతో గోధుమకి చెందిన వంట‌ల‌ను చెయ్యకూడదు.
* మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు మాంసం, గుడ్లుతో చేసిన వంటలు తినకూడదు. 
* చేపల కూర తిన్న వెంటనే పాలు కానీ, పెరుగు కానీ తినకూడదు.
* లావుగా ఉన్నవారు బియ్యంతో వండిన‌వి కాకుండా గోధుములతో వండిన‌ ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది.. 
* ఆస్తమా రోగులు టమోటా, గుమ్మడికాయ, ముల్లంగి తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

తర్వాతి కథనం
Show comments