Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ పదార్థాలను వేటితో కలిపి తినకూడదో తెలుసా?

కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు. ఇంకా వేటితో పాటు ఏవీ తీసుకోకూడదంటే.. * పాలు తాగిన వెంటనే ఏ రక

Webdunia
బుధవారం, 5 జులై 2017 (15:51 IST)
కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు. 
 
ఇంకా వేటితో పాటు ఏవీ తీసుకోకూడదంటే.. 
* పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసాన్ని తినకూడదు. 
* ఇత్తడి పాత్రలో నెయ్యి.
* పాలు ఉప్పుతో కలిపి.
 
* మజ్జిగ, పాలు, పెరుగులతో అరటి పండు.
* పెరుగుతో చికెన్.
* చేపలతో చక్కెర.
* దోస, టమోటాలను నిమ్మతో... 
 
* చల్లని, వేడి పదార్ధాలు వెంట వెంటనే... 
* వేడి వేడి భోజనం తర్వాత చల్లటి నీరు తీసుకోకూడదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments