Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీళ్ళనొప్పులు వేధిస్తున్నాయా? ఓట్స్, బీన్స్, వేరుశెనగలు తీసుకోండి

30 ఏళ్లు నిండిపోయాయా? కీళ్ళనొప్పులు వేధిస్తున్నాయా? అయితే పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడమే ఉత్తమమార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గంటల పాటు కూర్చుని పనిచేయడం ద్వారా.. 30 దాటిన వారికే బీపీ, షుగ

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (14:11 IST)
30 ఏళ్లు నిండిపోయాయా? కీళ్ళనొప్పులు వేధిస్తున్నాయా? అయితే పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడమే ఉత్తమమార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గంటల పాటు కూర్చుని పనిచేయడం ద్వారా.. 30 దాటిన వారికే బీపీ, షుగర్, ఒబిసిటీ, గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. అందుకే పీచు పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలని.. తద్వారా పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వారు సలహా ఇస్తున్నారు. 
 
అందుకే పీచు అధికంగా ఉండే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటితో పాటు డైట్‌లో పుల్లని సి విటమిన్‌తో కూడిన బత్తాయి, కమలాపండు, నిమ్మపండు వంటివి రోజూ తీసుకోవాలి. అంతేగాకుండా.. ఓట్స్, బీన్స్, వేరుశెనగలు, ఆపిల్స్, బార్లీ, క్యారెట్లలో కరిగే పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. 
 
గోధుమలు, మొక్కజొన్నలు, చెర్రీ పండ్లు, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, హోల్ వీట్ బ్రెడ్, సన్ ఫ్లవర్ సీడ్స్, అరటి పండ్లలో పీచు పుష్కలంగా ఉంటుందని వీటిని రోజువారీ డైట్‌లో చేర్చుకోవడంతో పాటు అర్థగంట వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని.. అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments