షుగర్ వ్యాధి తగ్గాలంటే...

'ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్' అన్నారు మన పెద్దలు. కానీ, ఇపుడది 'ప్రివెన్షన్ ఈజ్ ఎమర్జెన్సీ'గా మారింది. అంటే ముందస్తు నివారణే అత్యవసర చర్యగా మారింది. అయితే, ఇపుడు చక్కెర వ్యాధి అనేది ప్రతి ఒక్కరి

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (14:29 IST)
'ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్' అన్నారు మన పెద్దలు. కానీ, ఇపుడది 'ప్రివెన్షన్ ఈజ్ ఎమర్జెన్సీ'గా మారింది. అంటే ముందస్తు నివారణే అత్యవసర చర్యగా మారింది. అయితే, ఇపుడు చక్కెర వ్యాధి అనేది ప్రతి ఒక్కరికీ వచ్చే కామన్ వ్యాధిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మధుమేహం రోగులు ముందుగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్టయితే ఈ వ్యాధి తీవ్రత పెరగకుండా చూసుకోవచ్చు. 
 
చక్కెర వ్యాధి బారినపడిన వారు కూరగాయలు ఎక్కువగా తినాలి. దీనివల్ల ఆహారంలో ఉండే పీచుపదార్థం ఎక్కువగా ఉండి చక్కెరను నియంత్రిస్తుంది. అంటే కేవలం షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం ఒక్కటే కాదు.. ఇలా చేయడం వల్ల అనేక వ్యాధుల బారినపడకుండా తప్పించుకోవచ్చు. 
 
ప్రధానంగా గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, వంటి పెద్దపెద్ద విపత్తులకు దూరంగా ఉండొచ్చు. కనీసం వీటి బారినపడకుండా ఎక్కువకాలం మనుగడ కొనసాగించవచ్చు. అలాగే, సమయానికి సమతుల ఆహారం తీసుకున్నట్టయితే అనారోగ్యం బారినపడకుండా ఉండొచ్చు. దీంతోపాటు వ్యాయామం, కంటినిండ నిద్ర కూడా తోడైతే మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే ఉంటుందని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మా ఎస్.ఐ గారు అందుకే ఆత్మహత్య చేసుకున్నారు: హుజారాబాద్ డిఎస్పీ మాధవి

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు.. ఆ వీడియో ఫేక్ అంటూ క్లారిటీ

విద్యుత్ తీగలు తగిలిన బాణసంచా లోడుతో వెళుతున్న రాలీ దగ్ధం

ఇరాన్‌తో పెట్టుకుంటే అంతే సంగతులు.. ఇంటర్నెట్ కేబుల్స్‌ కట్ చేస్తే గోవిందా!

వధువు నోట్లో రసగుల్ల పెట్టబోయిన వరుడు, మూతి తిప్పిందని తుపుక్కున ఉమ్మేశాడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PrakashRaj: ధురంధర్-2 పై ప్రకాష్ రాజ్ విమర్శ - రామ్ గోపాల్ వర్మ ప్రశంస

మా ప్రేయసిరావే రేంజ్‌లో పిఠాపురంలో... హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: శ్రీకాంత్

Bandaru Dattatreya: తెలుగు సినిమా వేదిక ఉగాది సినీ నంది పురస్కారాలు

డైమండ్ డెకాయిట్ లోని పాటకు హుక్ స్టెప్ వేసిన వారికి లక్ష బహుమతి

'ధురంధర్-2' దావాగ్నిలో కాలిపోతారు... రాంగోపాల్ వర్మ

తర్వాతి కథనం
Show comments