Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఆకలి పెరగాలంటే పెరుగులో ఉప్పు లేదా పంచదార?

Webdunia
గురువారం, 21 మే 2015 (16:07 IST)
వేసవి కాలంలో పెరుగు తీసుకోవడం ద్వారా శరీరం పోషకాలను గ్రహిస్తుంది. పెరుగులో క్యాల్షియం అధికంగా ఉండటం ద్వారా.. దీన్ని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఎముకలు, దంతాలు బలపడతాయి. వేసవిలో ఆకలి అనిపించకపోతే.. ఆకలిని పెంచేందుకు పెరుగులో ఉప్పు లేదా పంచదార మిక్స్ చేసితీసుకోవడం మంచిది. వేసవిలో ఒత్తిడి ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా పాడుచేస్తుంది. అలాంటి ఒత్తిడిని పెరుగు తగ్గిస్తుంది. 
 
ఇకపోతే.. సమ్మర్‌లో, శరీరం నుండి నీరు చెమట రూపంలో కోల్పోతుంది. కాబట్టి, మజ్జిగను రెగ్యులర్‌గా త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి శరీరంలో నీటి స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఊబకాయంతో బాధపడే వారిలో హార్మోనుల అసమతుల్యత ఉంటుంది. అలాంటివారు, వారి రెగ్యులర్ డైట్‌లో పెరుగు చేర్చుకోవడం ద్వారా కార్టిసోల్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది. పెరుగు శరీర వేడిమిని తగ్గిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments